CM chandrababu: తిరుమల శ్రీవారే నాతో నిజాలు చెప్పించారు.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

8 months ago 11
CM chandrababu: తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు వాడారని ఇటీవల సంచలన విషయాలు బయటపెట్టి సీఎం చంద్రబాబు నాయుడు.. తాజాగా మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుపతి లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యి కల్తీ విషయాన్ని స్వయంగా తిరుమల వేంకటేశ్వర స్వామే తనతో చెప్పించాలని పేర్కొన్నారు. ఈ నెయ్యి కల్తీపై సమగ్ర విచారణ జరగాల్సి ఉందని తెలిపారు.
Read Entire Article