Employees salary: ఏపీలో ఆ ఉద్యోగులకు బంపర్ బొనాంజా.. భారీగా జీతాలు పెంపు

1 year ago 29
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు తీపికబురు వినిపించింది. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేసే గెస్ట్ లెక్చరర్లకు భారీగా వేతనాలు పెంచింది. గెస్ట్ లెక్చరర్లకు ఇప్పటి వరకూ గంటకు 100 రూపాయలు చొప్పున గరిష్ఠంగా నెలకు రూ.10000 జీతంగా అందించేవారు. అయితే ఈ మొత్తాన్ని పెంచాలని గత కొన్నేళ్లుగా వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గంటకు రూ.375 చొప్పున నెలకు గరిష్ఠంగా రూ.27 వేలు చొప్పున గెస్ట్ లెక్చరర్లకు జీతం అందించాలని ఏపీ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
Read Entire Article