Farmers: తెలంగాణ రైతులకు శుభవార్త.. మరో కార్యక్రమానికి రంగం సిద్ధం..

1 week ago 5
తెలంగాణ ప్రభుత్వం ‘జయశంకర్ వ్యవసాయ వర్సిటీ నాణ్యమైన విత్తనం’ అనే కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామానికి నాణ్యమైన విత్తనాలు అందించనుంది. విశ్వవిద్యాలయం ఎంపిక చేసిన రైతులకు నాణ్యమైన విత్తనాలు పంపిణీ చేస్తుంది. ఆ రైతులు తిరిగి తమ గ్రామాల్లోని ఇతరులకు తక్కువ ధరకు విక్రయించడం ద్వారా అందరికీ నాణ్యమైన విత్తనం అందుబాటులోకి వస్తుంది. దీనివల్ల దిగుబడి పెరిగి రైతులకు లాభం చేకూరుతుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article