HCU భూములు లాక్కోలేదు.. అభినందించాల్సింది పోయి విమర్శలా..? మంత్రుల ఆగ్రహం

2 weeks ago 6
హెచ్‌సీయూ భూముల వ్యవహారం సర్వత్రా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. కాగా.. ఈ వ్యవహారంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. HCU భూముల్లో ఒక్క ఇంచు కూడా తాము లాక్కోలేదని మంత్రులు స్పష్టం చేశారు. 400 ఎకరాల విలువైన భూమిని ప్రైవేటు వ్యక్తుల నుంచి విడిపించినందుకు అభినందించాల్సింది పోయి.. విమర్శిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Entire Article