మెయినాబాద్ డ్రగ్స్ పార్టీ కేసు.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌కు బెయిల్

4 hours ago 2
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఫైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫాం హౌస్‌లో అనుమతి లేకుండా భారీ మద్యం, డ్రగ్స్ పార్టీ నిర్వహించారు. పార్టీ జరుగుతున్నట్లు పక్కా సమాచారం రావడంతో పోలీసులు శనివారం రాత్రి ఫాంహౌస్‌పై దాడులు నిర్వహించారు. అక్కడ ఏలూరు టీడీపీ ఎంపీ కూడా ఉండటంతో ఆయనకు పరీక్షలు నిర్వహించారు. తొలుత యూరిన్ టెస్ట్‌లో నెగెటివ్ వచ్చింది. కానీ, రక్త నమూనాలో ఆయనకు పాజటివ్ వచ్చినట్టు ఈగల్ టీం ఎస్పీ తెలిపారు.
Read Entire Article