HYD: ఇక మీరు మారరా..? గణేష్ నిమజ్జనోత్సవంలో ఇదేం పని..!

1 year ago 17
గణేష్ నిమజ్జనోత్సవాలతో హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై కోలాహలం నెలకొంది. వేలాదిగా భక్తులు అక్కడకు చేరుకొని గణపయ్యలకు వీడ్కొలు పలికారు. అదే సమయంలో దొంగలు రెచ్చిపోయారు. సందట్లో సడేమియా అన్నట్లుగా చేతివాటం ప్రదర్శించారు. సెల్‌ఫోన్లు, బంగారు గొలుసులు చోరీ చేశారు.
Read Entire Article