హైదరాబాద్ నగరవాసులకు గుడ్న్యూస్. సమ్మర్లో తాగునీటి కష్టాలకు చెక్ పడనుంది. ఈ మేరకు జలమండలి అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉస్మాన్ సాగర్ నుంచి మరో పైప్ లైన్ ద్వారా నగరానికి నీరు అందించాలని భావిస్తున్నారు ప్రస్తుతం ఉన్న కాండ్యూట్కు సమాంతరంగా దీన్ని నిర్మించనున్నారు.