తెలంగాణలో ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో 600 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఇల్లు నిర్మించిన లబ్ధిదారులను అనర్హులుగా ప్రకటిస్తుండటంతో వారు ఆందోళన చెందుతున్నారు. సరైన అవగాహన లేకపోవడం వల్లే ఇలా జరిగిందని వారు వాపోతున్నారు. ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించి వారికి న్యాయం చేయాలని కోరుతున్నారు. అర్హులైన వారిని ఈ పథకం నుంచి తీసివేయడం అన్యాయం అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.