Kaleshwaram Project: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. సీబీఐకి కాళేశ్వరం ప్రాజెక్టు కేసు అప్పగింత

6 months ago 5
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టులోని అవినీతి, వైఫల్యాలపై లోతైన దర్యాప్తు కోసం కేసును సీబీఐకి అప్పగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో ప్రకటించారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును రీడిజైన్ పేరుతో మేడిగడ్డకు మార్చి లక్ష కోట్లు దుర్వినియోగం చేశారని ఆయన ఆరోపించారు.
Read Entire Article