Janasena Party Ex Spokes Person Advocate Rajini About Mlc Post Offer: ఇటీవల జనసే పార్టీకి దూరమైన అడ్వకేట్ రజిని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఏ రోజూ పదవి వస్తుందని ఆశించలేదని.. కొంతమంది తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తనకు కేసీఆర్, కేటీఆర్ నుంచి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని ఆఫర్ వచ్చిందని.. ఆ పదదవి వద్దని తిరస్కరించినట్లు చెప్పుకొచ్చారు.