KV Sattenapalli: సత్తెనపల్లి కేంద్రీయ విద్యాలయంలో కొత్తగా ఇంటర్ కోర్సు.. కేంద్రం ఉత్తర్వులు

2 hours ago 2
Sattenapalli Kendriya Vidyalaya intermediate: పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి కేంద్రీయ విద్యాలయంలో ఇంటర్మీడియట్ కోర్సు నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సత్తెపనల్లి కేంద్రీయ విద్యాలయం, ఇర్లపాడు కేంద్రీయ విద్యాలయంలో అదనపు సెక్షన్లు మంజూరు చేసింది. ఈ విషయాన్ని టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. ఈ నిర్ణయంతో మరింత మంది విద్యార్థులకు మెరుగైన విద్యను అభ్యసించేందుకు అవకాశం దక్కుతుందని అన్నారు. ఈ మేరకు లావు శ్రీకృష్ణదేవరాయలు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
Read Entire Article