Meenakshi Chowdary: శ్రీవారి సేవలో సంక్రాంతికి వస్తున్నాం బ్యూటీ..

6 days ago 5
సినీ నటి మీనాక్షి చౌదరి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం అధికారులు మీనాక్షి చౌదరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా మీనాక్షితో ఫోటోలు దిగేందుకు భక్తులు ఆసక్తి చూపించారు.
Read Entire Article