Nandyal: సంచీలో సబ్బు.. చెవిలో పూలు.. అలా ఎలా నమ్మారయ్యా!

2 months ago 4
నంద్యాల జిల్లా కోవెలకుంట్లలో కొత్త తరహా మోసం వెలుగు చూసింది. దుబాయి కరెన్సీని ఆశగా చూపి రూ.10 లక్షలు తీసుకొని ఉడాయించిన ఘటన చోటుచేసుకుంది. నంద్యాలలో ఓ ప్రైవేట్ ఆస్పత్రి వద్ద టెంకాయల షాపు నడుపుతున్న వ్యక్తిని, ఆ పక్కనే ఎలక్ట్రికల్ వర్క్ చేసే వ్యక్తిని కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఇలాగే మోసం చేశారు. తమ వద్ద రూ.30 లక్షలు విలువజేసే దుబాయ్ కరెన్సీ ఉందని చెప్పిన దుండగులు.. భారతీయ కరెన్సీ ఇస్తే కమిషన్ ఇస్తామని ఆశ జూపారు. ఆ తర్వాత రూ.10 లక్షలు తీసుకుని పేపర్లు ఉన్న సంచిని నిందితులకు అంటగట్టి అక్కడి నుంచి ఉడాయించారు.
Read Entire Article