Nara Lokesh: ఆంధ్రప్రదేశ్లోని స్కూలు విద్యార్థులకు చంద్రబాబు ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. మధ్యాహ్న భోజన పథకంలో కీలక మార్పులు చేసింది. మరోవైపు.. ఈ ఈ క్రమంలోనే తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో మధ్యాహ్న భోజన పథకం మెనూలో మంత్రి నారా లోకేష్ కొన్ని మార్పులు చేర్పులు చేయాలని సూచించారు. అందుకు ఇతర మంత్రులు కూడా ఒప్పుకోవడంతో ఆ మార్పులకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.