NTR Bharosa: ఏపీలో వారందరికీ షాక్.. పింఛన్లపై అచ్చెన్నాయుడు సంచలన ప్రకటన

1 year ago 25
ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బోగస్ పింఛన్లను ఏరివేస్తామని అచ్చెన్నాయుడు ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వంలో అనర్హులకు పింఛన్లు అందాయన్న అచ్చెన్నాయుడు.. వాటిని గుర్తించి త్వరలోనే రద్దు చేస్తామని ప్రకటించారు. అలాగే ఆగస్ట్ 15న వంద అన్న క్యాంటీన్లను ప్రారంభించనున్నట్లు మంత్రి వెల్లడించారు. మరోవైపు గురువారం శ్రీసత్యసాయి జిల్లాలో పర్యటించిన సీఎం చంద్రబాబు నాయుడు.. ఓ గ్రామంలో లబ్ధిదారులకు పింఛన్ అందజేశారు.
Read Entire Article