OMC Case: ఏపీ IPS అధికారిణి శ్రీలక్ష్మికి బిగ్ షాక్.. సుప్రీం కోర్టు సంచలన ఆదేశాలు

1 year ago 34
IAS Srilakshmi Supreme Court: ఓఎంసీ కేసులో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. హైకోర్టు తీర్పును కొట్టివేస్తూ, మూడు నెలల్లో మళ్ళీ విచారణ జరపాలని ఆదేశించింది. మరోవైపు, ఓబుళాపురం మైనింగ్ కేసులో గాలి జనార్దనరెడ్డితో సహా పలువురికి సీబీఐ కోర్టు జైలు శిక్ష విధించింది. గనుల తవ్వకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు రావడంతో ఈ తీర్పు వెలువడింది. ఈ పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
Read Entire Article