parawada Accident:సినర్జిన్ ప్రమాద ఘటన.. మృతుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున పరిహారం

9 months ago 14
పరవాడలోని సినర్జిన్ కంపెనీ ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య మూడుకు పెరిగింది. సూర్యనారాయణ అనే కెమిస్ట్ సోమవారం ఉదయం చనిపోయాడు. ఈ ఘటనలో నలుగురికి గాయాలు కాగా.. మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరోవైపు సినర్జిన్ కంపెనీ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. మరోవైపు కార్మికుల కుటుంబాలను అడ్డుపెట్టుకుని వైసీపీ రాజకీయం చేయాలని చూస్తోందని మంత్రి మండిపడ్డారు.
Read Entire Article