Prakasam Barrage: గేట్లను పడవలు ఢీకొట్టడం వెనుక కుట్ర ఉందా?.. ఆ బోట్లు ఎవరివో కనిపెట్టిన పోలీసులు!

8 months ago 11
ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్లను ఢీకొన్న పడవల విషయంలో కీలక అప్ డేట్ వచ్చింది. ఆ పడవలు ఎవరివో పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. గొల్లపూడి, సూరాయపాలెనికి చెందిన వారివిగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. మరోవైపు బోట్లు ఢీ కొనడం ద్వారా గేట్లు డ్యామేజ్ కాగా.. వాటి మరమ్మత్తు పనులను ఇంజినీర్లు పూర్తి చేశారు. కన్నయ్య నాయుడు నేతృత్వంలో ఇంజినీర్లు రెండురోజుల పాటు శ్రమించి.. విజయవంతంగా మరమ్మత్తు పనులను పూర్తిచేశారు.
Read Entire Article