Prakasam Barrage: లక్ష మందిని చంపడమే లక్ష్యం.. వైఎస్‌ జగన్‌పై లోకేష్ సంచలన ఆరోపణలు

8 months ago 18
ఏపీ మంత్రి నారా లోకేష్.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఓ రేంజులో ఫైరయ్యారు. ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీకొట్టిన బోట్లను వైసీపీ నేతలే పంపించారన్న లోకేష్.. ఈ కుట్రలో వైఎస్ జగన్ పాత్ర బట్టబయలైందన్నారు. లక్షల మందిని చంపాలని వైఎస్ జగన్ లక్ష్యంగా పెట్టుకున్నారంటూ నారా లోకేష్ సంచలన ఆరోపణలు చేశారు. మరోవైపు బ్యారేజీ వద్ద నాలుగు పడవలను తొలగించే ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. భారీ క్రేన్ల సాయంతో వాటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.
Read Entire Article