Railway Station: సికింద్రాబాద్ స్టేషన్‌కు వచ్చే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. అవి క్లోజ్..

11 months ago 13
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణంలో భాగంగా 115 రోజుల పాటు ఆరు ప్లాట్‌ఫామ్స్‌ను మూసివేయనున్నారు. స్కై కాంకోర్స్, లిఫ్టులు, ఎస్కలేటర్లు, ఫుట్‌ఓవర్ బ్రిడ్జి పనుల కోసం రైల్వే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. 120 జతల రైళ్లను చర్లపల్లి, నాంపల్లి, కాచిగూడ స్టేషన్‌లకు మళ్లించనున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునర్‌నిర్మాణంలో భాగంగా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రయాణికులు ఈ మార్పులను గమనించి తమ ప్రయాణాలను తదనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని రైల్వే అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Read Entire Article