Rajiv Gandhi Statue: అధికారంలోకి రాగానే సెక్రటేరియట్ ముందు చెత్తంతా తీసేస్తాం.. కేటీఆర్ ఘాటు హెచ్చరికలు

1 year ago 22
KTR vs Revanth Reddy: తెలంగాణ రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారాయి. సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రకటించగా.. ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాల్లో అగ్గి రాజుకుంది. ఈ క్రమంలోనే.. సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇందులో భాగంగానే.. ట్విట్టర్ వేదికగా రేవంత్ రెడ్డికి కేటీఆర్ హెచ్చరిక చేశారు. అధికారంలోకి రాగానే సెక్రటేరియట్ ముందు చెత్తంతా తీసేస్తామంటూ ఘాటు పోస్ట్ పెట్టారు.
Read Entire Article