కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయగా.. అందులో తలెత్తిన తప్పిదాలు లబ్ధిదారులకు ఇబ్బందికరంగా మారాయి. పౌరసరఫరాల శాఖ రెండేళ్ల చిన్నారులకు కూడా ప్రత్యేక కార్డులు మంజూరు చేయడంతో పంపిణీలో గందరగోళం నెలకొంది. ప్రభుత్వం ఆ కార్డులను రద్దు చేసి.. పిల్లల పేర్లను తల్లిదండ్రుల కార్డుల్లో చేర్చాలని ఆదేశించింది. జాబితా తయారీలో లోపాలే ఈ సమస్యకు కారణమని తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.