SLBC టన్నెల్ ప్రమాద ఘటనలో చిక్కుకున్న బాధితుల జాడ ఇంకా దొరకలేదు. ప్రమాదం జరిగి 9 రోజులు గడుస్తున్నా.. ఆచూకీ కనిపెట్టలేకపోయారు. అయితే వారి బ్రతికే ఛాన్స్ లేదని అధికారులు చెబుతున్నారు. జీపీఎస్ సాయంతో 2 మీటర్ల లోతులో 4 మృతదేహాలను గుర్తించినట్లు తెలిసింది. వారిని బయటకు తీసేందుకు ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.