Summer Trains: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. 42 సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ వచ్చేశాయ్..

11 months ago 14
వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే విశాఖపట్నం నుండి బెంగళూరు, తిరుపతి మరియు కర్నూలు సిటీకి మొత్తం 42 ప్రత్యేక వారపు రైళ్లను ఏప్రిల్ 13 నుండి మే చివరి వరకు నడపనుంది. ఈ రైళ్లలో 2ఏసీ, 3ఏసీ, స్లీపర్, జనరల్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్ నుండి కూడా ఏపీకి ప్రత్యేక రైళ్లు త్వరలో ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article