MP Magunta Srinivasulu Reddy Hospitalized: టీడీపీ ఎంపీ అస్వస్థతకు గురయ్యారు.. వెంటనే చెన్నైలోని ఆస్పత్రిలో చేరారు. అయితే అక్కడ డాక్టర్లు బైపాస్ సర్జరీ చేయాలని సూచించారు.. దీంతో ఇవాళ బైపాస్ సర్జరీ చేస్తున్నారు. ఈ మేరకు ఒక ప్రకటనను విడుదల చేశారు.. సర్జరీ తర్వాత త్వరగా కోలుకుని మళ్లీ అందరి మధ్యకు వస్తానన్నారు. ఆ దేవుడు, ప్రజల ఆశీస్సులతో సర్జరీ విజయవంతం అవుతుందని.. మళ్లీ వచ్చి అందర్నీ కలుస్తాను అన్నారు.