Telangana Farmers: తెలంగాణ రైతులకు శుభవార్త.. అకౌంట్లోకి రూ.10 వేలు..?

1 week ago 7
ఇటీవల కురిసిన అకాల వర్షాలకు తెలంగాణలో 23,364 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. గతనెల నష్టపోయిన 8,408 ఎకరాలకు త్వరలో పరిహారం అందిస్తామని.. ఏప్రిల్ 3-9 వరకు నష్టపోయిన 14,956 ఎకరాలకు నివేదికల తర్వాత వీరికి కూడా పరిహారం ఇస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గతంలోనూ ఎకరాకు రూ. 10,000 పరిహారం అందించారు. ఈసారి కూడా పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article