Telangana Farmers: రైతులకు భారీ శుభవార్త.. వారి ఖాతాల్లోకి డబ్బులు..

1 month ago 4
తెలంగాణ రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. గత ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు సన్నధాన్యం కొనుగోలుకు క్వింటాకు రూ.500 బోనస్ ప్రకటించిన కాంగ్రెస్ సర్కార్.. రైతుల ఖాతాల్లో త్వరలోనే ఈ మొత్తం జమ చేయనున్నట్లు తెలిపింది. కొందరి రైతుల ఖాతాల్లో ఈ నిధులను జమ చేసిన ప్రభుత్వం.. మిగిలిన వారికి త్వరలోనే జమ చేస్తామని అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article