Telangana: అతడి వయస్సు 35 ఏళ్లు.. హిజ్రాతో సంబంధం..? చివరికి..

1 year ago 23
జోగులాంబ గద్వాల జిల్లాలో రామకృష్ణ అనే 35 ఏళ్ల యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అతనికి ఒక ట్రాన్స్‌జెండర్‌తో పరిచయం ఉందని.. వారి వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Entire Article