Telangana: సచివాలయాన్ని పేల్చేస్తా.. 3 రోజులుగా బెదిరింపు కాల్స్, చేసింది ఎవరంటే?

2 months ago 3
Telangana: రాష్ట్ర సచివాలయానికి బెదిరింపు కాల్ రావడం ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి.. సెక్రటేరియట్‌ను పేల్చేస్తామని చెప్పడం తీవ్ర కలకలం రేపింది. అయితే నిందితుడు 3 రోజులుగా వరుసగా ఈ బెదిరింపు కాల్స్ చేస్తున్నట్లు సచివాలయ అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితుడిని ఫోన్ నంబర్ ఆధారంగా పట్టుకున్నారు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు.. ఈ బెదిరింపు కాల్స్ ఎందుకు చేశాడు?
Read Entire Article