TG: రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం కింద దరఖాస్తులు.. వారికి రూ.2 లక్షల సాయం..!

1 year ago 23
సింగరేణి సంస్థ 'రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం' పథకాన్ని ఈ ఏడాది కూడా కొనసాగిస్తోంది. చైర్మన్ ఎన్.బలరామ్ ఈ విషయాన్ని తెలిపారు. జూన్ 23 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు. యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణులైన తెలంగాణ ప్రాంత అభ్యర్థులకు రూ.1 లక్ష ప్రోత్సాహకం అందిస్తారు. సింగరేణి కార్మికుల పిల్లలకు కూడా ఇది వర్తిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచనలతో గత ఏడాది ప్రారంభమైన ఈ పథకం మంచి ఫలితాలు ఇచ్చింది. గత ఏడాది 7 మంది సివిల్స్‌లో విజయం సాధించారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Read Entire Article