TG: వరి పంటకే కాదు.. మరో పంటకు కూడా రూ.500 బోనస్..? నేరుగా రైతుల అకౌంట్లోకే..

3 months ago 8
తెలంగాణ చెరుకు రైతులకు క్వింటాలుకు రూ.500 బోనస్ అందించే అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. ఈ అంశానికి ప్రభుత్వం ఇప్పటికే సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది. చెరుకు రైతుల సమస్యలపై అధ్యయనం చేసి.. పరిష్కారాలు సూచించడానికి మంత్రి ఒక ఉన్నతాధికారుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. సచివాలయంలో జరిగిన సమీక్షలో.. హార్వెస్టర్ సబ్సిడీ పునరుద్ధరణ, డ్రిప్ ఇరిగేషన్ రాయితీ వంటి డిమాండ్లను రైతులు మంత్రి ముందు ఉంచారు. రైతులకు అండగా ఉంటామని మంత్రి భరోసా ఇచ్చారు.
Read Entire Article