TGSRTC: బస్ ఛార్జీల పెంపుపై స్పందించిన టీజీఎస్ఆర్టీసీ.. 50 శాతం బాదుడుపై క్లారిటీ

5 months ago 8
TGSRTC: తెలంగాణలో బతుకమ్మ, దసరా పండగల వేళ.. బస్సు ఛార్జీల పెంపు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. బస్ ఛార్జీలను 50 శాతం పెంచారంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని టీజీఎస్ఆర్టీసీ స్పష్టం చేసింది. పండుగల సమయంలో నడిపే ప్రత్యేక సర్వీసులకు మాత్రమే ఈ 50 శాతం పెంచిన ఛార్జీలు వర్తిస్తాయని వెల్లడించారు. సాధారణ బస్సుల్లో ఛార్జీలు గతంలో ఉన్నట్లే ఉంటాయని తేల్చి చెప్పారు. 2003 నుంచి అమల్లో ఉన్న జీవో ప్రకారమే ఈ ఫెయిర్ రివిజన్ అమలు చేసినట్లు తెలిపారు.
Read Entire Article