Thalliki vandanam NPCI Linking: తల్లికి వందనం పథకానికి ఎన్‌పీసీఐ లింక్.. ఎలా చెక్ చేయాలంటే?

1 year ago 31
తల్లికి వందనం పథకం నిధుల విడుదలకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ 12న తల్లికి వందనం పథకం నిధులు విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో తల్లికి వందనం పథకం అర్హతలు ఏమిటి, లబ్ధి పొందాలంటే ఏం చేయాలనే దానిపై తల్లిదండ్రులలో ఉత్కంఠ నెలకొంది. తల్లికి వందనం నిధులు నేరుగా విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాలో జమ చేయనున్నారు. అయితే ఇందుకు విద్యార్థుల తల్లుల బ్యాంక్ అకౌంట్.. ఆధార్‌ కార్డుతో అనుసంధానమై ఉండాలి. అలాగే తల్లుల బ్యాంకు ఖాతాను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్‌ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ)తో లింక్ చేయించాలని అధికారులు చెప్తున్నారు. కనుక విద్యార్థుల తల్లులు వీటిని పరిగణనలోకి తీసకోవాలి. అయితే విద్యా్ర్థుల తల్లుల బ్యాంక్ ఖాతా.. ఎన్‌పీసీఐతో లింక్ అయి ఉందో లేదో తెలుసుకోవటం ఎలాగో ఈ వీడియోలో చూద్దాం.
Read Entire Article