Tirumala: శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్.. కొండపై ఆ సమస్యకు చెక్.. ఇకపై అక్కడ కూడా..

10 months ago 17
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. తిరుమల కొండకు నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. అయితే కొండపై సమాచారం తెలియక గందరగోళానికి గురౌతుంటారు. ఈ నేపథ్యంలో వివిధ భాషల్లో ప్రకటనల రూపంలో టీటీడీ భక్తులకు సమాచారం ఇస్తూ ఉంటుంది. మొత్తంగా ఐదు భాషల్లో టీటీడీ ప్రకటనలు ఇస్తూ ఉంటుంది. అయితే తాజాగా టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం నుంచి తిరుపతి బస్టాండ్, రైల్వేస్టేషన్‌, శ్రీనివాసం, విష్ణు నివాసం, అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద కూడా ప్రకటనలు ఇస్తున్నారు.
Read Entire Article