Tirumala: శ్రీవారి సేవలో రాజేంద్రప్రసాద్..థ్యాంక్స్ చెప్పేందుకు వచ్చారంట!

13 hours ago 1
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని నిత్యం వేలాది మంది దర్శించుకుంటూ ఉంటారు ఈ క్రమంలోనే ఆదివారం తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో సినీనటులు రాజేంద్రప్రసాద్‌, సుమన్‌లు వేరువేరుగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం అందించగా.. టీటీడీ సిబ్బంది స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
Read Entire Article