TTD Auction: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. టీటీడీ అద్భుత అవకాశం.. ఛాన్స్ మిస్ కావొద్దు..

9 months ago 18
శ్రీవారి భక్తులకు అలర్ట్.. శ్రీవారికి హుండీల ద్వారా వచ్చిన కానుకలను మీ సొంతం చేసుకునే అవకాశం టీటీడీ కల్పిస్తోంది. తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు అనుబంధ ఆలయాల్లోని హుండీల ద్వారా కానుకలుగా వచ్చిన కెమెరాలు, రాగిరేకులను టీటీడీ వేలం వేయనుంది. ఆగస్ట్ 28న కెమెరాలను, ఆగస్ట్ 30,31వ తేదీలలో రాగిరేకులను వేలం వేయనున్నారు. ఆసక్తి ఉన్నవారు ఈ టెండర్ కమ్ వేలం ప్రక్రియలో పాల్గొనవచ్చని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది.
Read Entire Article