TTD Donations: తిరుమల శ్రీవారికి ముంబయి భక్తుడి భారీ విరాళం.. కళ్లు చెదిరేలా.. కోట్లల్లోనే..

2 months ago 4
తిరుమల శ్రీవారికి మరోసారి భారీ విరాళం అందింది. ముంబయి భక్తుడు టీటీడీ ట్రస్టులకు భారీగా విరాళం అందించారు. ముంబయికి చెందిన ప్రసిద్ యునో ట్రస్టు తరుఫున తుషార్ కుమార్ అనే భక్తుడు టీటీడీకి చెందిన ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.11 కోట్లు విరాళంగా అందించారు. ఈ మేరకు టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరిని కలిసి విరాళం తాలూకూ డీడీని ఆయన చేతికి అందించారు. అలాగే తిరుపతికి చెందిన ఓ భక్తుడు, పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన మరో భక్తుడు కూడా రూ.10 లక్షలు చొప్పున టీటీడీకి విరాళం అందించారు.
Read Entire Article