TTD on Tirumala Laddu: తిరుపతి లడ్డూ వివాదం వేళ టీటీడీ కీలక నిర్ణయం.. సోమవారం నుంచే మొదలు!

1 year ago 18
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడకం నేపథ్యంలో టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. శనివారం అత్యవసరంగా భేటీయైన టీటీడీ.. ఈ అంశమై చర్చించింది. ఆగమ సలహాదారులతో ఏం చేయాలనే దానిపై టీటీడీ ఈవో శ్యామలరావు చర్చించారు. అనంతరం సోమవారం నుంచి మూడు రోజులపాటు మహాశాంతి యాగం నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిసింది. దీనిపై ఆదివారం అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అలాగే శ్రీవారి పోటు ప్రాంతంలో సంప్రోక్షణ జరపాలని చంద్రబాబు ఆదేశించారు.
Read Entire Article