Varalakshmi Vratam: అన్నవరం, సింహాచలంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు.. భక్తులకు కీలక సూచనలు

1 year ago 45
శ్రావణ మాసం పురస్కరించుకుని ఏపీవ్యాప్తంగా ఉన్న దేవాలయాలు కిటకిటలాడుతున్నాయి. ఇదే సమయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా పలు ఆలయాల్లో సామూహిక వరలక్ష్మి వ్రతం నిర్వహిస్తున్నారు. అయితే ఆగస్ట్ 30వ తేదీ చివరి శ్రావణ శుక్రవారం కావటంతో పలు ఆలయాల్లో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా ఆగస్ట్ 30వ తేదీ సింహాచలం అప్పన్న ఆలయం, అన్నవరం సత్యనారాయణస్వామి ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించనున్నారు.
Read Entire Article