Vontimitta: భక్తులకు తీపికబురు.. ఒంటిమిట్టలో నిత్యాన్నదానం ప్రారంభం..

1 hour ago 1
తిరుమల తరహాలోనే ఒంటిమిట్టలోనూ నిత్నాన్నదానం కార్యక్రమం ప్రారంభమైంది. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు చేతుల మీదుగా సోమవారం నిత్యాన్నదానం కార్యక్రమం ప్రారంభమైంది. ఇకపై తిరుమల తరహాలోనే ఒంటిమిట్టలోనూ భక్తులకు నిత్యాన్నదానం అందుబాటులో ఉంటుంది. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలతో నిత్యం మూడు పూటలా భక్తులకు అన్నదాన వితరణ జరుగుతుందని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఒంటిమిట్ట రామాలయంలో బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో నిత్యాన్నదాన కార్యక్రమం ప్రారంభించారు.
Read Entire Article