Yamini Krishnamurthy: ఐదేళ్లకే గజ్జె కట్టి.. నృత్యంతో పాటు గానంలోనూ ప్రవేశం..

1 year ago 31
భరతనాట్యం, కూచిపూడి నృత్యకారిణి యామిని కృష్ణమూర్తి తుదిశ్వాస విడిచారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో కన్నుమూశారు. నృత్యంతో భారతదేశ ఖ్యాతిని ప్రపంచమంతా విస్తరింపజేసిన యామినీ కృష్ణమూర్తి 1940లో మదనపల్లెలో జన్మించారు. టీటీడీ ఆస్థాన నర్తకిగానూ సేవలు అందించారు. కళారంగంలో ఆమె కృషికి భారత ప్రభుత్వం పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ పురస్కారాలతో సత్కరించింది.సంగీత్ నాటక్ అకాడమీ అవార్డు కూడా అమెను వరించింది.
Read Entire Article