YS Jagan: జగన్ పొదిలి పర్యటన.. 3 కి.మీ. ట్రాఫిక్ జామ్.. జనమే జనం..

1 year ago 31
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం ప్రకాశం జిల్లా పొదిలిలో పర్యటించారు. పొదిలిలోని పొగాకు బోర్డును సందర్శించారు. అధికారులను అడిగి ధరల వివరాలు తెలుసుకున్నారు. పొగాకు రైతులతో ముఖాముఖి నిర్వహించి సమస్యలు తెలుసుకున్నారు. వైఎస్ జగన్ పొదిలి పర్యటన సందర్భంగా భారీగా జనం తరలివచ్చారు. వైసీపీ శ్రేణులు, అభిమానులు వైఎస్ జగన్‌ను చూసేందుకు, కలిసేందుకు భారీగా వచ్చారు.
Read Entire Article