YSRCP: మాట నిలబెట్టుకున్న వైఎస్ జగన్.. వారందరికీ ఖాతాల్లోకి డబ్బులు..

10 months ago 35
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. మార్చి నెలలో కురిసిన అకాల వర్షాలతో వైఎస్ జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో అరటి రైతులు భారీగా నష్టపోయారు. ఈ క్రమంలో వారిని పరామర్శించిన వైఎస్ జగన్ .. ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇక ఇచ్చిన మాట ప్రకారం 670 మంది రైతులకు రూ.20 వేలు చొప్పున రూ.1.14 కోట్లు ఆర్థిక సాయం అందించారు. ఈ విషయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించింది.
Read Entire Article