YSRCP: వైసీపీకి దెబ్బ మీద దెబ్బ.. ఒకే రోజు రెండు వరుస షాక్‌లు.. సీల్డ్ కవర్‌లో తీసుకెళ్లి

1 year ago 22
Ysrcp Loosed Chirala Madakasira Municipality: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీకి ఎదురుగాలి వీస్తోంది. 2024 ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ పరిస్థితి గందరగోళంగా మారింది. వరుసగా నేతలు పార్టీని వీడుతుండటంతో, కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు చేజారిపోతున్నాయి. బాపట్ల జిల్లాలో చీరాల, శ్రీసత్యసాయి జిల్లాలో మడకశిర మున్సిపాలిటీలు టీడీపీ వశమయ్యాయి. అక్కడ మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులు టీడీపీ ఖాతాలోకి చేరాయి. ఈ పరిణామాలు వైఎస్సార్‌సీపీకి పెద్ద దెబ్బే అని చెప్పవచ్చు. మరి రానున్న రోజుల్లో ఇంకెన్ని షాక్‌లు తగులుతాయో చూడాలి.
Read Entire Article