తెలంగాణ పల్లెల్లో పంచాయతీ ఎన్నికలు ముగియగా.. ఇక అందరి ఫోకస్ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై పడింది. ఎన్నికలు ఎప్పుడెప్పుడు నిర్వహిస్తారా అని రాజకీయ నిరుద్యోగులు, ఆశావాహులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై కీలక అప్డేట్ వచ్చింది. బీసీ రిజర్వేషన్ల అంశం తేలిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని సీఎం రేవంత్ డిసైడ్ అయినట్లు తెలిసింది.