అంగన్‌వాడీ టీచర్లకు ట్యాబ్‌లు... రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం

10 months ago 32
తెలంగాణలోని అంగన్‌వాడీ కేంద్రాల ఆధునికీకరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సొంత భవనాలు లేని 23,982 కేంద్రాలకు కొత్తవి నిర్మించనున్నారు. ఆరేళ్లలోపు పిల్లలకు నాణ్యమైన విద్య, మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. ఇక అంగన్‌వాడీ టీచర్లకు 5జీ ట్యాబ్‌లు ఇవ్వనున్నారు. ఈ మేరకు 2025-26 కార్యాచరణ ప్రణాళికను శిశు సంక్షేమ శాఖ ప్రకటించింది.
Read Entire Article