అత్తను చంపించిన అల్లుడు.. ఇన్సూరెన్స్ చేయించి హత్య.. దృశ్యం-2 చూసి స్కెచ్

8 months ago 13
సిద్దిపేట జిల్లాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం వెనుక ఊహించని కుట్ర దాగి ఉంది. అప్పుల బాధతో ఒక అల్లుడు, కారుతో అత్తను గుద్ది చంపించాడు. చనిపోయిన ఆమె పేరు మీద ఉన్న 60 లక్షల రూపాయల బీమా డబ్బు కోసమే ఈ దారుణానికి ఒడిగట్టాడు. పోలీసులు కేసును చేధించగా అసలు నిజం బయటపడింది. ఈ హత్యకు దృశ్యం 2 సినిమా స్ఫూర్తి అని నిందితులు చెప్పడం సంచలనంగా మారింది.
Read Entire Article