అధిక ఫీజులు వసూలు చేస్తే ప్రైవేటు స్కూల్స్ అనుమతి రద్దు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

1 month ago 8
ప్రైవేట్ స్కూల్స్ అధిక ఫీజులు వసూలు చేస్తే.. వాటి అనుమతులు రద్దు చేసేలా నిబంధనలను కఠినతరం చేయాలని.. సంబంధిత అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఫీజుల నియంత్రణకు సంబంధించి.. ప్రజాభిప్రాయాలను సేకరించాలని సూచించారు. ఏఐ సాయంతో మధ్యాహ్న భోజనం నాణ్యతను గుర్తించాలని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఎలక్ట్రిక్ బస్సులు ఏర్పాటు చేయడంపై కసరత్తు చేయాలని అధికారులకు సీఎం హితవు పలికారు.
Read Entire Article