మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి బడంగ్పేట్ కార్పొరేషన్ అధికారుల పనితీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను పట్టించుకోకుండా, కార్యాలయానికి టైంపాస్ కోసం వస్తున్నారా అని నిలదీశారు. అభివృద్ధి పనుల్లో జాప్యంపై అసహనం వ్యక్తం చేస్తూ, పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ విషయమై ఆమె అధికారులను సూటిగా ప్రశ్నించడంతో సమావేశం వేడెక్కింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే ఇది చదవాల్సిందే. అలానే సబితా ఇంద్రారెడ్డి ఏం కామెంట్స్ చేయారంటే..