అనకాపల్లి: ఇద్దరు హిజ్రాలు, మధ్యలో డెలివరీ బాయ్.. భయపెట్టే క్రైమ్‌లో విస్తుపోయే వాస్తవాలు!

11 months ago 19
అనకాపల్లి జిల్లాలో జరిగిన హిజ్రా హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రెండు రోజుల క్రితం బయ్యవరంలో రోడ్డు పక్కన దుప్పటిలో శరీర భాగాలు కనిపించడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఘటనకు కారణాలను కనిపెట్టారు. చనిపోయింది ఓ ట్రాన్స్‌జెండర్‌గా గుర్తించిన పోలీసులు.. హిజ్రాతో సహజీవనం చేస్తున్న వ్యక్తే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం .
Read Entire Article